Description
About the book :
భారత దేశ స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు వస్తున్నప్పటికీ మనదైన చరిత్ర మనం వ్రాసుకోలేకపోయాం అలాగే మనదేశం కోసం అహర్నిశలు పనిచేసిన మహిళా స్వాతంత్ర్య సమరయోధుల గురించి నలుగురు పేర్లు కూడా మనకు తెలియవు… అలాంటి సమయంలో ఈ దేశానికి సంబందించిన రాణులు మహల్ కే పరిమితం కాలేదు అని చెబుతూ 1176 సంవత్సరం కాలం లో రాణీ నాయకీ దేవి మొదలుకొని 1961 గోవా స్వాతంత్ర్యం కోసం పనిచేసిన సామాన్య ప్రజల్లో నుండి ఉదయించిన సుధాతాయి జోషీ వరకు దేశం కోసం తపించి, శ్రమించిన జ్వాలామణులు మన దేశపు ఆడపడుచులు కనుక అటువంటి 40 మంది వీరాంగనల గురించి వెలికితీసి అందిచడమైనది..
Original price was: ₹120.00.₹110.00Current price is: ₹110.00.
About the book :
Only logged in customers who have purchased this product may leave a review.
Select at least 2 products
to compare
Reviews
There are no reviews yet.