Description
About the book :
శ్రీ రామజన్మభూమి – రామ మందిర చరిత్ర , ఉద్యమ చరిత్ర
శ్రీరాముని కుమారుడైన కుశ మహారాజు నిర్మించిన, ఆ తరువాత విక్రమాదిత్య మహారాజు పునరుద్ధరించిన అయోధ్య శ్రీరామమందిరానికి ఎంతో చరిత్ర ఉంది. 1528లో విదేశీ దురాక్రమణదారుడైన బాబర్ కూలగొట్టిన నాటి నుంచి 1948 వరకు ఈ జన్మభూమి కోసం హిందువులు 77 యుద్ధాలు చేశారు. వేలాదిమంది బలిదానమయ్యారు. స్వాతంత్ర్యానంతరం కోర్టులలో న్యాయపోరాటం చేసిన హిందువులు చివరికి విజయం సాధించారు. శ్రీ రాముడు జన్మించిన పవిత్ర నగరపు చరిత్ర, జన్మస్థలం కోసం హిందువులు చేసిన 500ఏళ్ల పోరాట గాధలను వివరించే పుస్తకం మీ ముందుకు రాబోతోంది. అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం జరుగుతున్న సందర్భంలో ఆ చరిత్రను తెలుసుకుందాం.
The book documents the History of Sri Rama Janmbhoomi, the movement to reclaim the site and rebuilding the temple.
Language: Telugu
Related Books :
భారత్ దేశం లో విదేశీ ముస్లిం పాలన పర్యవసానాలు Bharath desam lo Videshi Muslim paalana Paryavasanalu
Reviews
There are no reviews yet.