Description
శ్రీ కందుకూరి శివానంద మూర్తిగారి పుస్తకాలు – సంక్షిప్త పరిచయం మార్గదర్శకులు మహర్షులు (రెండవ భాగం)`భారతీయ సంస్కృతి పేరుతో మన జీవన విధానాన్ని, జీవిత పరమార్ధాన్ని నిర్ణయించినవారు మహర్షులు. వారు లేకపోతే వేదాలు లేవు, హిందూ ధర్మం లేదు, మనకొక నిర్దిష్టమైన గమ్య స్థానమైన ఈశ్వరుడు లేడు. ఈ ఋషులను స్మరించడం, వారిని గురించి తెలుసుకోవడం మనకు ప్రధాన కర్తవ్యం. నేడు క్షీణదశలో ఉన్న ఆర్ష విద్యలు, ఆర్య జీవన దృక్పధం పునరుజ్జీవనం పొందాలంటే, మహర్షుల చరిత్రలే మనకు శరణ్యం. మన దేశంలో నేడు భక్తి ఉంది కాని సంప్రదాయ అవగాహన, ధార్మిక జీవనంలో శ్రద్ధలేని అజ్ఞానంతో కూడి ఉంది. దీనికి ఒకటే ప్రతిక్రియ ఉన్నది. అది మన మహర్షుల స్మరణ.’’అని సద్గురువులు శ్రీ శివానందమూర్తిగారు ముందుమాటగా చెప్పారు.
మార్గదర్శకులు మహర్షులు నాలుగు భాగాలు… మొదటి భాగంలో 10, రెండవ భాగంలో 10 , మూ డవ భాగంలో 10, నాలుగవ భాగంలో 11 మంది మహర్షుల విశేషాలు ఉన్నాయి. ఋషుల జీవితాలలోని సంఘటనల వెనుక దాగిన తత్వ రహస్యాలను, వారు మనకు అందించే సందేశాలను అద్భుతంగా వివరించిన ఈ పుస్తకాలు చదివి అందరూ భారతీయ సంస్కృతి గురించి అపారమైన జ్ఞానం పొందవచ్చును.
రెండవ భాగము లో :
1. చ్యవన మహర్షి
2. దుర్వాసో మహర్షి
3. జమదగ్ని మహర్షి
4. దధీచి మహర్షి
5. వశిష్ఠ మహర్షి
6. విశ్వామిత్ర మహర్షి
7. మార్కండేయ మహర్షి
8. భరద్వాజ మహర్షి
9. కణ్వ మహర్షి
10. జాబాలి మహర్షి
4 భాగాలు ఈ లింక్ లో లభించును : Set of 4 books
–Publisher : Supatha ; Language : Telugu
రచయిత : కందుకూరి శివానంద మూర్తి
Reviews
There are no reviews yet.