Sale!

ఎమర్జెన్సీ జ్ఞాపకాలు Emergency Gnapakaalu

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎమర్జెన్సీ కి వ్యతిరేకంగా జరిగిన పోరాటం పై ప్రముఖ పాత్రికేయులు , పూర్వ సంఘ ప్రచారక్ , శ్రీ వేదుల నరసింహం గారి  జ్ఞాపకాలు ఈ పుస్తకం  .

Original price was: ₹100.00.Current price is: ₹70.00.

11 in stock

Compare

Description

About the Book : 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎమర్జెన్సీ కి వ్యతిరేకంగా జరిగిన పోరాటం పై ప్రముఖ పాత్రికేయులు , పూర్వ సంఘ ప్రచారక్ , శ్రీ వేదుల నరసింహం గారి  జ్ఞాపకాలు ఈ పుస్తకం  .

1975 లో “ఎమర్జెన్సీ” వ్యేతిరేక ఉద్యమానికి జయ ప్రకాష్ నారాయణ నేతృత్వం వహించారు . ఎమర్జెన్సీ విధించిన వెంటనే జయప్రకాష్ నారాయణ తో సహ, అనేక మంది ని ఇందిరా గాంధీ  ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ప్రజాస్వామ్య  పునరుద్ధరణ కోసం వ్యక్తిగతంగాను , బృందాలుగాను సత్యాగ్రాహాలు జరిగినాయి . ఎమర్జెన్సీ సమయం లో సుమారు 1.25 లక్షల  మంది అరెస్ట్ అయ్యారు. 18 నేల్లలు పాటు జరిగిన ఈ ఉద్యమం లో చివరికి ప్రజలు నియంత ఇందిరా ప్రభుత్వంపై విజయం సాధించారు.  రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్వయంసేవకులు ఈ ఉద్యమం లో ప్రముఖ పాత్ర నిర్వహించారు .

Author :  Sri Vedula Narasimham 

Sri Vedula Narasimham is a veteran journalist. He was a pracharak in the Rashtriya Swayamsevak Sangh & worked actively in the movement against the Emergency imposed by Indira Gandhi in 1975.

Publisher : Bhogadi Durga Prasad Smaraka Samiti ; Pages 160;  Language : Telugu

Reviews

There are no reviews yet.

Be the first to review “ఎమర్జెన్సీ జ్ఞాపకాలు Emergency Gnapakaalu”

You may also like

Select at least 2 products
to compare