Description
About the Book :
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎమర్జెన్సీ కి వ్యతిరేకంగా జరిగిన పోరాటం పై ప్రముఖ పాత్రికేయులు , పూర్వ సంఘ ప్రచారక్ , శ్రీ వేదుల నరసింహం గారి జ్ఞాపకాలు ఈ పుస్తకం .
1975 లో “ఎమర్జెన్సీ” వ్యేతిరేక ఉద్యమానికి జయ ప్రకాష్ నారాయణ నేతృత్వం వహించారు . ఎమర్జెన్సీ విధించిన వెంటనే జయప్రకాష్ నారాయణ తో సహ, అనేక మంది ని ఇందిరా గాంధీ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం వ్యక్తిగతంగాను , బృందాలుగాను సత్యాగ్రాహాలు జరిగినాయి . ఎమర్జెన్సీ సమయం లో సుమారు 1.25 లక్షల మంది అరెస్ట్ అయ్యారు. 18 నేల్లలు పాటు జరిగిన ఈ ఉద్యమం లో చివరికి ప్రజలు నియంత ఇందిరా ప్రభుత్వంపై విజయం సాధించారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్వయంసేవకులు ఈ ఉద్యమం లో ప్రముఖ పాత్ర నిర్వహించారు .
Author : Sri Vedula Narasimham
Sri Vedula Narasimham is a veteran journalist. He was a pracharak in the Rashtriya Swayamsevak Sangh & worked actively in the movement against the Emergency imposed by Indira Gandhi in 1975.
Publisher : Bhogadi Durga Prasad Smaraka Samiti ; Pages 160; Language : Telugu
Reviews
There are no reviews yet.