నిప్పురవ్వలు Nippuravvalu
నిప్పురవ్వలు Nippuravvalu
నిప్పురవ్వలు: భారత దేశ స్వాతంత్ర్యం కోసం పనిచేసిన అలాగే సమాజాన్ని జాగృత పరిచిన 40 మంది జీవిత విశేషాలు క్లుప్తంగా మూడు, నాలుగు పేజీల్లో సరళమైన భాషలో 110 పేజీల్లో, ఎక్కడికైనా పట్టుకెళ్ళే విధంగా, కొద్ది సమయం దొరికినా చదివే విధంగా ఈ పుస్తకం లో అందిచండం జరిగింది. అలాగే ఈ నలబై మందిలో చాలా పేర్లు మనకు తెలియని అజ్ఞాత వీరులు విశేషాలు పొందుపరిచారు.
జ్వాలామణులు : Jwaalamanulu
జ్వాలామణులు : Jwaalamanulu
భారత దేశ స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు వస్తున్నప్పటికీ మనదైన చరిత్ర మనం వ్రాసుకోలేకపోయాం అలాగే మనదేశం కోసం అహర్నిశలు పనిచేసిన మహిళా స్వాతంత్ర్య సమరయోధుల గురించి నలుగురు పేర్లు కూడా మనకు తెలియవు… అలాంటి సమయంలో ఈ దేశానికి సంబందించిన రాణులు మహల్ కే పరిమితం కాలేదు అని చెబుతూ 1176 సంవత్సరం కాలం లో రాణీ నాయకీ దేవి మొదలుకొని 1961 గోవా స్వాతంత్ర్యం కోసం పనిచేసిన సామాన్య ప్రజల్లో నుండి ఉదయించిన సుధాతాయి జోషీ వరకు దేశం కోసం తపించి, శ్రమించిన జ్వాలామణులు మన దేశపు ఆడపడుచులు కనుక అటువంటి 40 మంది వీరాంగనల గురించి వెలికితీసి అందిచడమైనది..